ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అఖిల పక్ష నేతలతో స్పీకర్ భేటీ  Search similar articles
లోక్‌సభలో ఎంపీలకు లంచం ఇవ్వజూపిన విషయంపై సభాపతి సోమనాథ్ ఛటర్జీ అత్యవసరంగా అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో లంచం బ్యాగులపై చర్చ జరుపుతున్నారు. తాత్కాలిక స్పీకర్ విధులు నిర్వహిస్తుండగా, ముగ్గురు భాజపా ఎంపీలు నోట్ల బ్యాగులతో స్పీకర్ పోడియం వద్దకు ప్రవేశించి నోట్ల కట్లను చూపించారు. దీంతో సభలో ఒక్కసారి గందరగోళం నెలకొంది.

వెంటనే సభా కార్యక్రమాలను వాయిదా వేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే పార్లమెంట్‌లోకి ఇతరులు అంత సులభంగా ప్రవేశించే అవకాశం లేదు. అయితే.. కోటి రూపాయల విలువ చేసే నోట్ల కట్టలు ఎలా వచ్చాయనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు.
మరిన్ని
ముగ్గురు ఎంపీలకు నగదు ఎర: అద్వానీ
లోక్‌సభలో నోట్ల కట్టలు
లోక్‌సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
లోక్‌సభ సభాపతికి సీపీఎం మరో విజ్ఞప్తి
ఆరుగురు ఎంపీలకు ప్రత్యేక సెలవులు మంజూరు
ఉత్సాహంగా.. ఉల్లాసంగా...: ప్రధాని