ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > లంచగొండిని నిర్మూలించాలి: అబ్దుల్ కలాం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లంచగొండిని నిర్మూలించాలి: అబ్దుల్ కలాం
సమాజంలోని లంచగొండితనాన్ని నిర్మూలించడానికి యువకులు నడుంబిగించాలని మాజీ రాష్ట్రపతి ఏ.పి.జే.అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. దేశరాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనం ఏదైనా పని చేసేటప్పుడు మన అంతరాత్మ మాట వినాలని, యువకులు, పిల్లలు లంచగొండితనాన్ని రూపుమాపడానికి హాంకాంగ్ తరహాలో సంఘటితం కావాలని కోరారు.

40 ఏళ్ళక్రితం వరకు హాంకాంగ్‌లో లంచగొండితనం వేళ్ళూనుకొని ఉడిందని దాన్ని పెకలించడానికి యువత నడుం బిగించిందని తెలిపారు. గొప్పగొప్ప మేధావులు వారి హాంకాంగ్ అనుభవాలను ఈ-మెయిల్ ద్వారా నాతో పంచుకున్నారన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రాజకీయాలు వద్దు.. ఈ జన్మకిది ముద్దు: రాందేవ్
మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
నటి మోనికాను పరిణయమాడను: రాహుల్
ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన మలివిడత పోలింగ్
భద్రతపై ఇంటలిజెన్స్ బ్యూరో కీలక సమావేశం
ఛత్తీస్‌గఢ్‌లో నేడు మలివిడత పోలింగ్