జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఐదు విడతలుగా జరుగనున్న జార్ఖండ్ ఎన్నికలు (Jharkhand | Assembly | Elections | Five-phase | Chief Election Commissioner | Navin Chawla)
Feedback Print Bookmark and Share
 
FILE
జార్ఖండ్ శాసనసభ ఎన్నికలు ఐదు విడతలుగా జరుగనుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

జార్ఖండ్ రాష్ట్రంలో వచ్చే నెల 27 నుంచి ఐదు విడతలుగా ఎన్నికలు జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది.

ఐదు విడతలుగా జరిగే ఈ ఎన్నికలు నవంబర్ 27న తొలి విడతగా జరుగనుంది. అలాగే డిసెంబర్ నెల 2, 8, 12, 18 తేదీలలో ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం కమీషనర్ నవీన్ చావ్లా వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.