జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కూలిపోయిన ఎమ్ఐ-17 హెలికాప్టర్: 10 మంది గల్లంతు (Jammu-Kashmir | Dhoda District | Airforce | MI-17 Helicopter | Chinab River)
Feedback Print Bookmark and Share
 
జమ్మూ-కాశ్మీర్‌లోని ధోడా జిల్లాలో శుక్రవారం దేశీయ వాయుసేనకు చెందిన ఎమ్ఐ-17 హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది.

శుక్రవారం దేశీయ వాయుసేనకు చెందిన ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు ధోడా సమీపంలోని చీనాబ్ నదిలో కూలిపోయింది.

హెలికాప్టర్ కూలిపోవడంతో అందులోనున్న పదిమంది గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ఓ మృతదేహం లభించిందని అధికారులు తెలిపారు.

హెలికాప్టర్ తగిన ఎత్తులో చీనాబ్ నదిపై ప్రయాణింస్తున్న సమయంలో వంతెనపైనున్న ఓ కేబుల్‌లో హెలికాప్టర్ చిక్కుకుపోయింది.

హెలికాప్టర్ కిశ్త్‌వాడా జిల్లానుంచి నవాపాచీ ప్రాంతానికి తరలి వెళుతోంది. అందులోనున్న ప్రయాణీకులందరూ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.