| ఇంకా చదవండి |
| హెటెక్ ప్రపంచం. యువత కొత్త పుంతలు తొక్కుతున్న కాలం. మాతృభాషను మరచి.. పరాయి భాషపై మమకారం పెంచుకుంటున్న యువత. పెదవి తెరిస్తే ఆంగ్లం తప్పా మరోభాష మాట్లాడేందుకు సంకోచించే యువత. ఇలాంటి కాలంలోనూ వైఎస్.. తన మాతృభాషపై మమకారం తగ్గించుకోలేదు. | "ప్రభుత్వోద్యోగులే కాదు... రాజకీయ నాయకులూ 60 ఏళ్లకే పదవీ విరమణ చేయాలి.."2004 ఎన్నికలకు ముందు ఒక సందర్భంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా అన్నారట. ఈ మాటలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.
వృద్ధ నేతలు వైఎస్ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డారు. అయితే... |