ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » వైఎస్సార్ (Ysr)
YS Rajasekhara Reddy
ప్రజానేత, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వర్థంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనగా జరుగుతున్నాయి. ఇడుపులపాయలోని ఆయన సమాధికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే, వైఎస్ఆర్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే.. వైఎస్ఆర్ సోదరుడు, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత వైఎస్.వివేకానంద రెడ్డి గురువారం పులివెందుల నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర ద్వారా వైఎస్ సమాధి వద్దకు చేరుకునే వివేకా.. తన సోదరునికి నివాళులు అర్పించి, తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
  ఇంకా చదవండి
YSR
 
ప్రస్తుతం రాష్ట్రాన్ని ఏలుతున్న ప్రభుత్వం వైఎస్సార్ చెమటోడ్చి తెచ్చిన ప్రభుత్వం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కేంద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం కూడా వైఎస్సార్ రెక్కల కష్టం వల్ల నడుస్తున్నదే అని ఆయన చెప్పుకొచ్చారు.
YSR
 
దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి వర్థంతికి ముందు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వారంతా వైఎస్ఆర్ బొమ్మను పెట్టుకుని గెలిస్తే..