నవగ్రహాల్లో ప్రధానమైన సూర్యగ్రహ సంఖ్య అయిన 29వ తేదీన పుట్టిన వారు గొప్ప విద్యావంతులవుతారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వీరి వద్ద డబ్బు ఉన్నంత కాలం ఆప్తులు, స్నేహితులు గౌరవించి, ఆ తర్వాత అనేక బాధలు కలుగ జేస్తుంటారు.
బాబ్రీ మసీదు విధ్వంసంపై జస్టీస్ లిబ్రహాన్ కమిషన్ సమర్పించిన నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ నివేదికలోని అంశాలను దేశ ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు.