ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మహాశివుని కారాగారం చూద్దాం రండి
WD
వ్యాధిని వదిలించుకోవాలనుకునే రోగి ముందస్తుగా దేవాలయ పరిపాలనా విభాగానికి ఓ వినతి పత్రం సమర్పించుకోవాలి. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే వినతిపత్రం సమర్పించినవారిలో అధికులు మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు కావటం. వారి అభ్యర్థనను అంగీకరించిన తర్వాత, దేవాలయ పరిపాలనా విభాగం రోగికి ఓ బ్యాడ్జ్‌ను ఇస్తారు. ఇతని తిండి ఖర్చులు పరిపాలనా విభాగమే చూసుకుంటుంది.
WD


అంతేకాదు ఇటువంటి కల, పరిపాలనా విభాగం అధికారికి వచ్చినా సదరు ఖైదీని విడుదల చేయటానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేస్తాడు. అంతే రోగులు ఆ జైలు నుంచి విముక్తులవుతారు. మాకు ఇదంతా ఓ అసాధారణ పద్ధతిలా అనిపించింది. దీనిని నమ్మటం చాలా కష్టమే.. మరోవైపు తమ బంధువులే వచ్చి వారివారి జబ్బులను నయం చేస్తున్నట్లు కొందరి మాట. దీనిపై మీరేమనుకుంటున్నారు... దీనిపై మీకు నమ్మకముందా.... మీ అభిప్రాయాలను మాకు రాస్తారు కదూ.....
వీడియోను వీక్షించండి
 << 1 | 2   
చిత్రమాల
మహాశివుని కారాగారం ఫోటోగ్యాలెరీ
మరిన్ని
దత్తజయంతినాడు దెయ్యాల జాతర  
రహస్యాలకు నిలయం మసోనిక్ లాడ్జి  
సంతాన భాగ్యాన్ని ప్రసాదించే దేవాలయం  
మానవ జీవితంపై గ్రహాల ప్రభావం!  
ఏ రాజూ బసచేయలేని నగరం.... తెలుసుకుందాం రండి  
త్రిశూలంతో రోగులకు శస్త్ర చికిత్స