ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మంత్ర జలాన్ని ప్రసాదించే కరేడీ మాత
Karedi Mata
WD
ఈ వారం ఏదినిజం శీర్షికలో మీ కళ్ల ముందు ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాం. కరేడీ మాత విగ్రహం నుంచి హఠాత్తుగా జలం ఉద్భవించడంతో అద్భుతం మొదలైంది. ఇలా వచ్చిన నీరు సర్వరోగ నివారిణిలా పనిచేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. మంత్రజలాన్ని అందించే అమ్మవారి విగ్రహం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాజాపూర్ జిల్లాకు ఎనిమిది కి.మీ.లు దూరంలో గల కరేడీ గ్రామంలోని దేవాలయంలో కొలువై ఉంది.

నిజానిజాలు తెలుసుకుందామని అక్కడకు చేరుకున్న మాకు దేవాలయం వెలుపల కోనేరు కనిపించింది. అదే చోట రాతితో చేసిన విగ్రహం కూడా ఉంది. విగ్రహం భుజానికి రంధ్రం ఉండడం మా కంట పడింది.అక్కడ మేము గ్రామ పెద్ద ఇందర్ సింగ్‌ను కలుసుకున్నాము.
Way of the Temple
WD


అమ్మవారి విగ్రహం మహాభారత కాలం నాటిదని తెలిపాడు. ఆయన చెప్పిన దానిని అనుసరించి కర్ణావతి విగ్రహాన్ని కర్ణుడు పూజించేవాడు. పేద ప్రజలను ఆదుకోనెందుకు గాను పెద్ద మొత్తంలో బంగారాన్ని విగ్రహం కర్ణునికి ఇస్తుండేది. ఉజ్జయినీ మహారాజు విక్రమాదిత్యుడు సైతం కర్ణావతి అమ్మవారిని పూజించారని కొందరు ప్రజలు విశ్వసిస్తున్నారు.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
మరిన్ని
నాగరికతకు గొడ్డలిపెట్టు 'జల్లికట్టు'
నిప్పుతో చెలగాటం  
మహాశివుని కారాగారం చూద్దాం రండి  
దత్తజయంతినాడు దెయ్యాల జాతర  
రహస్యాలకు నిలయం మసోనిక్ లాడ్జి  
సంతాన భాగ్యాన్ని ప్రసాదించే దేవాలయం