ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అక్కడ నమస్కరించకపోతే యాక్సిడెంట్ ఖాయం...
WD
'ఏదినిజం' శీర్షికలో భాగంగా ఈసారి... 'ఇప్పటికీ బతికే ఉన్నాడు' అని భావించే ఓ మహావ్యక్తి గురించి తెలియజేయబోతున్నాం. ఆశ్చర్యపోతున్నారా.. నిజమండీ... మధ్యప్రదేశ్‌లోని 'మౌ' వాసుల హృదయాలలో అతను ఇంకా బతికే ఉన్నాడు. అతనే తాంత్యా భీల్. అతని గురించే మీకు తెలియజేయబోతున్నాం.
WD


చివరికి పాటల్పానీ జలపాతానికి సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద అతను ఎన్‌కౌంటర్ చేయబడ్డాడు. అయితే తాంత్యా ఆత్మ మాత్రం నేటికీ అక్కడ తిరుగాడుతోందని విశ్వాసం. ఈ నమ్మకాన్ని మరింత బలపరిచే విధంగా అతను మరణించిన నాటి నుంచి ప్రత్యేకించి ఆ రైలు మార్గంలోనే ప్రమాదాలు ఎక్కువయ్యాయి. తాంత్యా భీల్ వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయనీ, వాటి నివారణకు ఆ ప్రదేశంలో తాంత్యా భీల్ ఆలయాన్ని సైతం నిర్మించారు. అప్పటినుంచి అటుగా వెళ్లే రైళ్లన్నీ తప్పకుండా భీల్ దగ్గర ఆగి ఓ నమస్కార బాణం వేసి కదలటం ప్రారంభించాయి.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
తాంత్యా భీల్ ఫోటో గ్యాలెరీ
మరిన్ని
వీర బాదుడుతో వ్యాధి మాయం చేస్తా....  
మంత్ర జలాన్ని ప్రసాదించే కరేడీ మాత  
నాగరికతకు గొడ్డలిపెట్టు 'జల్లికట్టు'
నిప్పుతో చెలగాటం  
మహాశివుని కారాగారం చూద్దాం రండి  
దత్తజయంతినాడు దెయ్యాల జాతర