|
|
|
శివబాబా జాతర: లక్షల మేకల బలి
|
|
|
|
|
సోమవారం, 25 ఫిబ్రవరి 2008( 20:17 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | శివబాబా జాతర... దట్టమైన సాత్పురా అటవీ ప్రాంతంలో ప్రతి ఏటా వసంత పంచమి సందర్భంగా నిర్వహించబడుతుంది. చూసేందుకు అది మామూలు ఉత్సవంలా కనబడినా ఇందులో కొన్ని వాస్తవాలు దాగి ఉన్నాయి. ఈ కారణంగానే ఈ జాతరకు మరింత ప్రాముఖ్యత చేకూరింది. 'ఏదినిజం' శీర్షికలో భాగంగా ఈసారి ఖాద్వాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివబాబా జాతర గురించి తెలియజేయబోతున్నాం. | | ఇలా కోరిన కోర్కెలు నెరవేరినవారు బంధుమిత్రులతోసహా ఈ దేవాలయానికి తండోపతండాలుగా వస్తారు. తమతోపాటు తెచ్చే మేకలను వేపాకులు, పూలతో అలంకరించి శివబాబా సన్నిధికి చేరుస్తారు. పూజారి పవిత్ర జలాన్ని ఆ మేకలపై చిలకరించిన అనంతరం వాటిని శివబాబా విగ్రహానికి బలి ఇస్తారు.
|
|
|
|
|