ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శివబాబా జాతర: లక్షల మేకల బలి
WD
శివబాబా జాతర... దట్టమైన సాత్పురా అటవీ ప్రాంతంలో ప్రతి ఏటా వసంత పంచమి సందర్భంగా నిర్వహించబడుతుంది. చూసేందుకు అది మామూలు ఉత్సవంలా కనబడినా ఇందులో కొన్ని వాస్తవాలు దాగి ఉన్నాయి. ఈ కారణంగానే ఈ జాతరకు మరింత ప్రాముఖ్యత చేకూరింది. 'ఏదినిజం' శీర్షికలో భాగంగా ఈసారి ఖాద్వాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివబాబా జాతర గురించి తెలియజేయబోతున్నాం.
WD


ఇలా కోరిన కోర్కెలు నెరవేరినవారు బంధుమిత్రులతోసహా ఈ దేవాలయానికి తండోపతండాలుగా వస్తారు. తమతోపాటు తెచ్చే మేకలను వేపాకులు, పూలతో అలంకరించి శివబాబా సన్నిధికి చేరుస్తారు. పూజారి పవిత్ర జలాన్ని ఆ మేకలపై చిలకరించిన అనంతరం వాటిని శివబాబా విగ్రహానికి బలి ఇస్తారు.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
శివబాబా ఫోటో గ్యాలెరీ
మరిన్ని
అక్కడ నమస్కరించకపోతే యాక్సిడెంట్ ఖాయం...  
వీర బాదుడుతో వ్యాధి మాయం చేస్తా....  
మంత్ర జలాన్ని ప్రసాదించే కరేడీ మాత  
నాగరికతకు గొడ్డలిపెట్టు 'జల్లికట్టు'
నిప్పుతో చెలగాటం  
మహాశివుని కారాగారం చూద్దాం రండి