ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రోగం పట్టి పీడిస్తోందా... నా వద్దకు రండి...
Pandokhar Mahaaraaj
WD
ఈ వారం ఏది నిజం శీర్షికలో పండోఖర్ ధామానికి చెందిన గురుశరణ్ మహరాజ్‌ బాబాను మీకు పరిచయం చేస్తున్నాం. ఎలాంటి శారీరక వైకల్యాన్నైనా నయం చేస్తానని ఆయన నమ్మబలుకుతుంటారు. బుందేల్‌ఖండ్ జిల్లాలోని పండోఖర్ కుగ్రామంలో నివసించే బాబా తరుచుగా పలు ప్రాంతాలను సందర్శిస్తుంటారు.

ఇక ఆయన వైద్య శిబిరం ప్రారంభం కాగానే, వ్యాధిగ్రస్ధుల్లో ఒకరిని తన దగ్గరకు రమ్మని పిలుస్తారు. రోగిని ఏమీ అడక్కుండానే కాగితం ముక్కపై వ్యాధి లక్షణాలను రాస్తారు. ఆ కాగితాన్ని రోగికి చూపించి వ్యాధి గురించి తనకు పూర్తిగా తెలుసుననే నమ్మకాన్ని బాబా కలిగిస్తారు.
cure any type of disease
WD


అనంతరం గంభీరమైన స్వరంతో నడవలేకపోతున్న రోగిని నడిపించే దిశగా ప్రేరేపిస్తారు. బాబా స్వరం వినిపించిన వెంటనే గబగబా నడిచే ప్రయత్నంలో నాలుగు అడుగులు వేసిన వెంటనే కిందపడిన కొందరు రోగులను మేం ప్రత్యక్షంగా చూసాం. మరేం భయపడాల్సిన అవసరం లేదని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వారి వైకల్యం నయమౌతుందని బాబా హామీ ఇస్తుంటారు.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
పండోఖర్ బాబా వీడియో
మరిన్ని
అపారమైన విశ్వాసం... అద్భుతాల సమాహారం  
శివబాబా జాతర: లక్షల మేకల బలి  
అక్కడ నమస్కరించకపోతే యాక్సిడెంట్ ఖాయం...  
వీర బాదుడుతో వ్యాధి మాయం చేస్తా....  
మంత్ర జలాన్ని ప్రసాదించే కరేడీ మాత  
నాగరికతకు గొడ్డలిపెట్టు 'జల్లికట్టు'