ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాపాలు పోవాలంటే...పెళ్లాం దెబ్బలు తినాల్సిందే
WD
మన దేశంలో వివిధ మత ఆచారాలతోపాటు మూఢ విశ్వాసాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని అంధ విశ్వాసాలు నవ్వుతెప్పించేవిగానూ ఉంటాయి. అయితే ఇవన్నీ మత విశ్వాసం, మూఢాచారాలతో పెనవేసుకుని సాగుతున్నాయి. ఏదినిజం శీర్షికలో భాగంగా ఈసారి పంజాపూర్‌ గ్రామంలో భిన్నమైన తరహాలో సాగుతున్న మతాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం.
WD


ఈ ఆచారం ప్రకారం ఓ పొడవైన స్తంభాన్ని భూమిలో నాటుతారు. బ్రౌన్‌షుగర్ వంటి మాదకద్రవ్యం కలిగిన ఓ సంచిని ఆ స్తంభానికి కడతారు. దాని చుట్టూ చింతచెట్టు రెమ్మలను పట్టుకుని గ్రామ మహిళలు నిల్చుంటారు. కొయ్యల సాయంతో స్తంభానికి కట్టిన మత్తుమందు సంచిని పట్టుకునే క్రమంలో వారి కోటను ఛేదించేందుకు గ్రామంలోని మగవాళ్లు ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో మహిళలు వారిని తమ చేతిలోని కర్రలతో కొడుతూ అడ్డుకుంటారు. అయినప్పటికీ మగవాళ్లు తమ చేతిలోని కొయ్యలతో వారి దాడిని ఎదుర్కుంటూ, లక్ష్య ఛేదన దిశగా ముందుకు సాగుతారు.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
గంగౌర్ ఉత్సవం ఫోటోగ్యాలెరీ
మరిన్ని
మగపిల్లవాణ్ణి కలిగించే శక్తివంతమైన మందు.. ఇదిగో...  
ఆత్మలు తిరుగాడే మన్ఫూర్ ఘాట్...  
నిప్పులపై నడిస్తే కోరినవి నెరవేరతాయట...  
గాల్ పండుగ విశిష్ట సంప్రదాయం  
బాలాపీర్ బాబా... కాలదేవుడు  
రోగం పట్టి పీడిస్తోందా... నా వద్దకు రండి...