ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం > నల్ల శాలువా కప్పి బాదితే రోగాలు మటుమాయం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నల్ల శాలువా కప్పి బాదితే రోగాలు మటుమాయం
ఎలాంటి మందులూ వాడకుండా నల్లశాలువాను ధరించడం ద్వారా వ్యాధులను నయం చేయవచ్చా? ఏది నిజం శీర్షికలో భాగంగా ఈ వారం ఇటువంటి అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాం. దుర్గామాత ఆశీస్సులతో ఎలాంటి వ్యాధినైనా నయం చేస్తానని చెబుతున్న ఒక అసాధారణ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాం...

మధ్యప్రదేశ్‌లోని బర్హాన్‌పూర్‌కు చెందిన బడగావ్ గ్రామంలో గణేష్ భాయి అనే వ్యక్తి నివశిస్తున్నాడు. వ్యాధులకు అతడు చేసే చికిత్స వింతగా ఉంటుంది. తన శాలువాను రోగికి కప్పి, తర్వాత రోగిని చేతులతో కుళ్లబొడుస్తాడు. అతను అవలంభించే ఈ పద్ధతితోపాటు దుర్గామాత ఆశీర్వాద బలమూ తోడవడంతో ఎయిడ్స్, మధుమేహం, పక్షవాతం, పోలియో, కేన్సర్ వంటి వ్యాధిగ్రస్తుల రోగాలను మాయం చేస్తానంటున్నాడు.

ఈ కొత్తరకం చికిత్సకోసం అనేకమంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ చికిత్స కోసం ఒక్కో రోగి మూడు నుంచి 5 సార్లు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. గణేష్ భాయి వైద్యం ప్రజల్లో బాగా పేరు పొందింది. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి జనం వస్తుండటం కద్దు.
WD


మీరు నమ్మండి నమ్మకపోండి ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతుంది మరి. ప్రతిరోజు ఇక్కడికి వందలాది మంది భక్తులు వస్తుంటారు. స్థానిక పోలీసులు గణేష్ భాయి పట్ల అపార విశ్వాసం ప్రకటిస్తూ, భక్తులను శ్రద్ధగా చూసుకుని ఇబ్బందులు లేకుండా చేస్తారు కూడా.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
గణేష్ భాయి ఫోటో గ్యాలరీ
మరిన్ని
నీటిపై తేలియాడే విగ్రహం...  
ఫోన్‌లో భక్తి.. సెల్‌లో వినాయక ముక్తి  
ముఖం చూసి మనిషిని అంచనా వేయగలమా...?!  
జీవితాన్ని మార్చిన కల....  
పునాదిలేని తంజావూరు శివాలయం  
మనిషి శరీరంలో సాయినాధుని ప్రతిరూపం