| ఇంకా చదవండి |
| బోళాశంకరుడైన సర్వేశ్వరుడు భక్తితో శివ...అనితలిచిన వారందరికి వరాలు ఇచ్చిన వరప్రదాత. అల్పమైన సాలీడు నుంచి అత్యంత పెద్దజీవి ఏనుగు వరకు, ఇలా సమస్త ప్రాణికోటి జీవనానికి ఆరాధ్యదైవం శివుడే, అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమనై కుట్టదంటారు. | సృష్టారంభ వేళలో బ్రహ్మ ద్వారా రచింపబడిన మానసిక సృష్టి విస్తరిల్లకపోవడంతో బ్రహ్మదేవునిలో తీవ్రమైన దుఃఖం కలిగింది. అప్పుడు ఆకాశవాణి వినవచ్చింది. బ్రహ్మా! మైథునీ సృష్టి చేయి. ఆకాశవాణిని ఆలకించి బ్రహ్మదేవుడు మైథునీ సృష్టిని చేయు సంకల్పించి నిశ్చయించాడు. |