ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > ముగిసిన రాణీ సతీజీ మాత ఉత్సవాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముగిసిన రాణీ సతీజీ మాత ఉత్సవాలు
భాద్రపదమాసం అమావాస్య సందర్భంగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన రాణీ సతీజీమాత జయంతి ఉత్సవాలు శనివారం ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు.

పూజలు, అర్చనలు ముగిసిన తర్వాత సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాణీసతీజీ ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో జాగరణ కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి.
మరిన్ని
టీటీడీ ఛైర్మన్‌కు సత్యసాయి ఆశీస్సులు
వరసిద్ధి వినాయకుడికి వజ్రాల నామాలు
అమ్మవారికి బంగారు కాసుల హారం
చెన్నైకు 30 వేల శ్రీవారి లడ్డూల సరఫరా
వినాయక చవితి ఉత్సవాల భద్రతపై సీఎం సమీక్ష
భద్రాద్రిలో ప్రారంభమయిన శ్రీగోకులం