ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > వెంకన్నకు 108 స్వర్ణ పుష్పాలతో అర్చన
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వెంకన్నకు 108 స్వర్ణ పుష్పాలతో అర్చన
శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వెంకన్నకు స్వర్ణపుష్పార్చన జరిగింది. ఇందులో భాగంగా 108 బంగారు తామర పుష్పాలతో మూలవిరాట్ విగ్రహాల అర్చన జరిపారు.

స్వామివారిని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొలిపి అనంతరం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9.45 గంటల సమయంలో అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పార్థసారధి నేతృత్వంలో దిగ్విజయంగా జరిగిన ఈ సేవా కార్యక్రమంలో 10 భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని
అక్టోబర్ 1 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
కాణిపాకంలో గ్రామోత్సవం
కాణిపాకంలో వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేలానికి గణేశ్ లడ్డు సిద్ధం
రంజాన్ నెల ఉపవాసాలు నేటినుంచి ప్రారంభం  
తితిదే పాలకమండలి సభ్యుల ప్రమాణం స్వీకారం