ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > తిరుమల కొండపై వెలసిన వినాయకుడు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తిరుమల కొండపై వెలసిన వినాయకుడు
FILE
శ్రీ వేంకటేశ్వరుని సన్నిధానమైన తిరుమల కొండపై సహజసిద్ధంగా ఆదిపూజ్యుడైన వినాయకస్వామి వెలిశాడు. వెంకన్న ఆలయంలో పుష్కరిణికి ఆనుకుని ఉన్న రావిచెట్టులో విఘ్నేశ్వరుడు వెలిశాడు.

ఈ అద్భుతాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తకోటి తిరుమలకు తరలి వస్తున్నారు. మరోవైపు రావిచెట్టులో వెలిసిన వినాయకునికి భక్తులు ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు.

ఈ అద్భుతం విస్తృతంగా ప్రచారం కావడంతో తిరుమలకు వెళ్లిన భక్తులు కూడా విధిగా వినాయకస్వామికి దర్శించుకుని దీప దూప నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. దీనితో పెద్దగా భక్తుల సంచారం ఉండని పుష్కరిణి ప్రస్తుతం భక్తజన సంద్రంతో నిండిపోయింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రైవేటు చేతిలో టీటీడీ కళ్యాణ మండపాలు
కన్నులపండువగా శ్రీవారి పుష్పయాగం
తిరుమలలో శ్రీవారికి పుష్పయాగ సేవ
లక్ష్మీ నృసింహుని నిత్య బ్రహ్మోత్సవాలు
గోష్పాద క్షేత్రంలో ఘనంగా "శ్రీయాగం"
మద్ది ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు