ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > హిందీ ధర్మ సంస్థాపనే ధ్యేయం: అశోక్ సింఘాల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హిందీ ధర్మ సంస్థాపనే ధ్యేయం: అశోక్ సింఘాల్
FILE
హిందూ ధర్మ సంస్థాపనే తమ లక్ష్యమని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ అన్నారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ సభలో ఆయన ప్రసంగిస్తూ... భారత్ నుంచి కాశ్మీర్‌ను వేరు చేయడమే లక్ష్యంగా జీహాద్ పేరిట ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్నారని గుర్తుచేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థను మట్టికలిపేందుకు ఇటీవల ఉగ్రవాదులు ముంబై దాడులకు పాల్పడ్డారని సింఘాల్ వెల్లడించారు. కాశ్మీర్ వివాదాన్ని ఉగ్రవాదం చేస్తున్న శక్తులను అంతమొందించాలని సింఘాల్ పిలుపునిచ్చారు.

చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని వన్‌నెస్ టెంపుల్‌లో ఆదివారం వీహెచ్‌పీ అంతర్జాతీయ సభను నిర్వహించింది. ఈ సభలో ప్రసంగించిన వక్తలందరూ సంపూర్ణ హిందూ ధర్మసంస్థాపనే లక్ష్యమని ఉద్ఘాటించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వెంకన్న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ముక్కోటి ఏకాదశికి సర్వం సిద్ధం
భారతీయులందరిదీ ప్రేమ మతం: సత్యసాయి
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ: గట్టి బందోబస్తు
తిరుమలలో పటిష్ట ఏర్పాట్లు: ధర్మారెడ్డి
జనవరి 1న మూడు గంటల నుంచే శ్రీవారి సర్వదర్శనం