ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > సికింద్రాబాద్‌లో "లక్ష గళ సంకీర్తనార్చన"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సికింద్రాబాద్‌లో "లక్ష గళ సంకీర్తనార్చన"
FILE
తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్య 601 జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో.. ఆదివారం లక్షగళ సంకీర్తనార్చన వైభవంగా జరుగనుంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగనున్న ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు.

ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ఇందులో మొత్తం ఏడు కీర్తనలను ఆలపిస్తారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్రలతో తితిదే సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ లక్షగళార్చనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

భక్తుల సౌకర్యార్థం జిల్లాల వారీగా బ్లాకులను ఏర్పాటు చేసినట్లు తితిదే విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఒక్కొక్క బ్లాక్‌లో కనీసం 2500 మంది కూర్చుంటారని తితిదే అధికారులు ఆ ప్రకటనలో తెలియజేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తాళ్లపాకలో అన్నమయ్య జయంత్యుత్సవాలు ప్రారంభం
యాదగిరిలో నృసింహ జయంత్యుత్సవాలు ప్రారంభం
బ్రహ్మంగారి రథోత్సవ వేడుకలు
తిరుచానూరులో నిత్య అన్నదాన పథకం: తితిదే
6 నుంచి నృసింహుని జయంత్యుత్సవాలు
తాళ్లపాకలో అన్నమయ్య జయంత్యుత్సవాలు