ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > ఘనంగా మల్లికార్జున స్వామికి కలశాభిషేకం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఘనంగా మల్లికార్జున స్వామికి కలశాభిషేకం
FILE
సుప్రసిద్ద శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామికి గురువారం సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది. ఈ నెల 23 నుంచి శ్రీశైలంలో వరుణజపం నిర్వహించి, గురువారం మల్లికార్జున స్వామికి 1116 కలశాలతో అభిషేకం నిర్వహించారు.

వేదపండితులు, అర్చకులు, కృష్ణానదికి వెళ్లి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పవిత్ర జలాన్ని కలశాలలో తెచ్చారు. నంది మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ పవిత్ర జలంతో మల్లికార్జున స్వామికి కలశాభిషేకం నిర్వహించారు.

ఇకపోతే.. గురువారం శ్రీశైల మల్లన్నకు జరిగిన పవిత్రమైన సహస్ర కలశాభిషేకంలో అనేకమంది భక్తులు పాల్గొన్నారు. అభిషేక అనంతరం దివ్య సుందరంగా అలంకరించబడిన మల్లికార్జున స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
బోనాల ఉత్సవాలు నేటినుంచే
పూరీలో కదలనున్న జగన్నాథుని రథచక్రాలు
ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర
వెంకన్నకు కానుకగా స్వర్ణపాత్ర
25నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం
శ్రీనివాసమంగాపురం నుంచి అలిపిరికి రోప్‌వే