ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > 22న మల్లన్న ఆలయం మూసివేత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
22న మల్లన్న ఆలయం మూసివేత
FILE
సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. 21వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 7.20 వరకు ఆలయాన్ని మూసివేస్తామని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా.. ఈ నెల 22న సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని భారతదేశంలోని తూర్పు, మధ్య, పశ్చిమ, ఈశాన్య ప్రాంత ప్రజలు వీక్షించగలుగుతారని ఖగోళశాస్త్రజ్ఞులు తెలిపారు.

21వ శతాబ్దపు అరుదైన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం.. భారతీయ కాలమానం ప్రకారం 22వ తేదీ ఉదయం 5.28 గంటలకు మొదలవుతుంది. 10.42 గంటలకు ముగుస్తుంది. గ్రహణం సంపూర్ణ దశ మూడు నిమిషాల ముప్ఫై సెకండ్లని కోల్‌కతా ఎంపీ బిర్లా ప్లానిటోరియం డైరక్టర్ డీపీ దువారీ తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భక్తులతో కిటకిటలాడిన "సింహగిరి"
వైభవంగా గురుపూర్ణిమ ఉత్సవాలు
22న వెంకన్న ఆలయం మూసివేత
మంగళవారం పాక్షిక చంద్రగ్రహణం!
శ్రీవారి భక్తులకు ఉచితంగా కాఫీ, టీ
భక్తులతో కిటకిటలాడుతోన్న శ్రీవారి ఆలయం