హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » ఆత్మవిశ్వాసంతో అడుగేస్తే లక్ష్యం కైవసం: స్వామి (Self Confidence| Chandrababu Naidu| Religion| TDP| NTR Bhavan)
Feedback Print Bookmark and Share
 
FILE
పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంత శ్రమతో అనుకున్న కార్యాన్ని సాధించవచ్చునని స్వామి చిదాత్మానంద చెప్పారు. పట్టుదలతో అడుగేసి తీవ్రంగా శ్రమిస్తే లక్ష్యసాధన సాధ్యమని స్వామీజీ ప్రబోధించారు.

ఎన్టీఆర్ భవన్‌లో స్వామి చిదాత్మానంద ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామి ప్రసంగించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దంపతులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచానికే ఆధ్యాత్మిక శక్తి ప్రసాదించే సామర్థ్యం భారత్‌కు మాత్రమే ఉందని చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.