తీర్థయాత్రలో భాగంగా ఈ వారం మీకు గుజరాత్లో జరిగే జగన్నాథ రథయాత్ర ఉత్సవాలను చూపించబోతున్నాం. రథయాత్ర అంటే దేవుడి విగ్రహాన్ని ఉంచిన రథాన్ని లాగే ఊరేగింపు. ఆషాఢమాసంలోని శుద్ధ ద్వైత పర్వదినాన ప్రతి సంవత్సరం రథయాత్ర ప్రారంభమవుతుంది.
ప్రకృతి ఆరాధించే మా చంద్రికాదేవి ధామ్ దేశంలో ప్రసిద్ధి గాంచిన పుణ్య స్థలాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు సమీపంలో ఉన్న పక్షికా తలాబ్ (పక్షుల నివాస కేంద్రం)కు 11 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం వెలసివుంది....
మన దేశంలో వివిధ మత ఆచారాలతోపాటు మూఢ విశ్వాసాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని అంధ విశ్వాసాలు నవ్వుతెప్పించేవిగానూ ఉంటాయి. అయితే ఇవన్నీ మత విశ్వాసం, మూఢాచారాలతో పెనవేసుకుని సాగుతున్నాయి. ఏదినిజం శీర్షికలో భాగంగా ఈసారి పంజాపూర్...