ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
జైన శిల్పాకృతికి ప్రతీక శ్రీ మహావీర్‌ ఆలయం
WD PhotoWD
సూర్యుడు కనుమరుగైన సమయంలో ప్రకృతిలో చీకటి విస్తరించుకుంటున్న వేళ వేలకొలది దీపాలు వెలుగొందుతుండగా దేవాలయ ప్రాంగణం, అక్కడ దీపోత్సవం జరుగుతన్నదేమో అన్న భ్రాంతిని చూపరులకు కలిగిస్తుంది. ప్రత్యేక ఉత్సవాలు జరిగే మార్చి, ఏప్రిల్ మాసాలలో సందర్శకులు వాలయానికి విచ్చేసేందుకు అనువైన కాలం.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సందర్శించేందుకు సరియైన కాలం: శ్రీమహావీర స్వామి స్మృత్యర్థం చైత్ర శుక్ర ఏకాదశి నుంచి వైశాఖ కృష్ణ ద్వితీయ (మార్చి-ఏప్రిల్) మధ్య కాలంలో నిర్వహించబడే శ్రీమహావీర్‌జీ ఉత్సవం జరిగే సమయం సందర్శకులకు సర్వోత్తమమైన కాలం.

చేరుకునే దారి: రైలు మార్గం ద్వారా: న్యూఢిల్లీ-ముంబై బ్రాడ్ గేజ్ రైల్వే మార్గంపైన గల సవాయి మధోపూర్‌కు ఈ దిగంబర జైన పుణ్యక్షేత్రం 90 కి.మీ.ల దూరంల
WD PhotoWD
ఉన్నది.

రోడ్డు మార్గం ద్వారా: మహావీర్‌జీ దేవాలయం, జైపూర్‌కు 176 కి.మీ.ల దూరంలో ఉన్నది.

విమాన మార్గం ద్వారా: 176 కి.మీ.ల దూరంలో జైపూర్ విమానాశ్రయం ఉన్నది.
వీడియోను వీక్షించండి
 << 1 | 2 | 3   
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
ఇరువురు దేవతలతో కొలువైన సిద్ధివినాయకుడు
కోరిన కోర్కెలు తీర్చే ఖజరానా గణేషుడు
పుణ్యప్రదం... శబరిమలయాత్ర!
శ్రీకృష్ణ నామామృతాన్ని బోధించే ఇస్కాన్ దేవాలయం
నాగచంద్రేశ్వర ఆలయ దర్శనం.. సర్వ సర్ప దోష నివారణం
త్రయంబకేశ్వరుని దర్శించి.. తరించండి