ఇక్కడకు చేరుకునే మార్గం:
రోడ్డు ద్వారా : చెన్నై నుంచి 187 కి.మీల దూరంలో ఉన్నది. అన్ని వేళలా అందుబాటులో ఉండే.. తమిళనాడు ప్రభుత్వ బస్సుల ద్వారా లేదా ట్యాక్సీల ద్వారా తిరువన్నామలైకు మీరు చేరుకొనవచ్చు.
రైలు ద్వారా: రైలు ప్రయాణంలో చుట్టూ తిరిగి పోవలసి ఉంటుంది. చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచి దిండివనం లేదా విళుపురం చేరుకునే రైలు ద్వారా ప్రయాణించి అక్కడి నుంచి తిరువన్నామలైకు చేరుకునే మరొక రైలులో ప్రయాణించవలసి ఉంటుంది.
పదకోశం:
గిరి ప్రదక్షిణ - పర్వతం చుట్టూ నడుచుట
కార్తీక దీపం - కార్తీక మాసంలో పర్వత శిఖరంపై దర్శనమిచ్చే పెద్దదైన జ్యోతి (ఆంగ్లమానం ప్రకారం దీపావళి అనంతరం నవంబర్ మాసంలో)
హంస - ఇప్పటికీ జీవించి ఉన్నట్లుగా చెప్పబడుతూ పాలలోని నీటిని వదిలి పాలను మాత్రమే స్వీకరించే అందమైన పక్షి
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తాళమ్బు (అనాస పుష్పం) - బ్రహ్మ కోసం అసత్యమాడి శివుని శాప ప్రభావంతో పూజకు పనికిరాకుండా పోయిన పొడవుగా ఉండి పరిమళాలు వెదజల్లే పుష్పం.
లింగోద్భవం - దృశ్యాన్ని వీక్షించండి.
|