ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
సర్వమత ప్రజల భక్తి విశ్వాసాల ప్రతీక ఆజ్మీర్ దర్గా
WD PhotoWD
మతాచార్యుని సేవకులైన ఖదీమ్‌లు పర్యాటకులకు కావలసిన సదుపాయాలను సమకూరుస్తారు. రాజస్థాన్‌ను సందర్శించే దాదాపు ప్రతి పర్యాటకుని మజిలీలలో ప్రధానమైన మజిలీగా అజ్మీర్ షరీఫ్ దర్గా ప్రఖ్యాతి పొందింది. ఈ దర్గాను సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు.

ఎలా సందర్శించాలి:
రైలు ద్వారా: పశ్చిమ రైల్వే యొక్క ఢిల్లీ అహ్మదాబాద్ విభాగానికి చెందిన రైల్వే జంక్షన్ అయిన అజ్మీర్‌, రాజస్థాన్‌లోని ప్రధాన పట్టణాలకు అనుసంధానించబడింది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రోడ్డు ద్వారా: జైపూర్ (135 కి.మీ.), జోధ్‌పూర్ (198 కి.మీ.) మరియు ఢిల్లీ (335 కి.మీ.) నుంచి మీకు బస్సులు లభిస్తాయి. ఉరుసు సమయంలో దేశంలోని అన్ని నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపబడతాయి.

పదకోశం:
దర్గా - పుణ్య సమాధి.
వీడియోను వీక్షించండి
 << 1 | 2 | 3   
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
శివుని పంచభూత క్షేత్రాల్లో ఒకటి... శ్రీ అరుణాచలేశ్వర ఆలయం
జైన శిల్పాకృతికి ప్రతీక శ్రీ మహావీర్‌ ఆలయం
ఇరువురు దేవతలతో కొలువైన సిద్ధివినాయకుడు
కోరిన కోర్కెలు తీర్చే ఖజరానా గణేషుడు
పుణ్యప్రదం... శబరిమలయాత్ర!
శ్రీకృష్ణ నామామృతాన్ని బోధించే ఇస్కాన్ దేవాలయం