భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగనున్న రెండో టెస్టుకు కాన్పూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టెస్టు మ్యాచ్ టిక్కెట్లను శనివారం నుంచి విక్రయించనున్నారు. కాన్పూర్లోని ఎనిమిది భారతీయ స్టేట్ బ్యాంకు బ్రాంచీలలో టిక్కెట్లను విక్రయించనున్నారు.
తెలుగు మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు కె.రోజా తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు తహతహలాడుతున్నారు. అయితే, ఆమె రాకను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తీవ్రంగా ...
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తమ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేత, సినీనటుడు నందమూరి బాలకృష్ణ జోస్యం చెప్పారు. శుక్రవారం ఉదయం ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.