ప్రధాన పేజి   క్రీడలు > క్రికెట్ > వార్తలు
 
ఐసిఎల్‌లో ఆడనున్న హైదరాబాద్‌ ఆటగాళ్లు
హైదరాబాద్‌ క్రికట్ అసోసియేషన్‌కు చెందిన రంజీ క్రికెట్ ఆటగాళ్లు ఎస్సెల్ గ్రూపు తాజాగా ఆరంభించిన ఇండియన్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నారు. హైదరాబాద్ ఆటగాళ్లు అంబటి రాయుడు, వినయ్ కుమార్, ఇబ్రహీం ఖలీల్, ఐఎస్ రెడ్డి, అనిరిధ్ సింగ్, కౌశిక్ రెడ్డి, శశాంక్ నాగ్‌లు ఐసిఎల్‌లో చేరనున్నట్టు తాజాగా ప్రకటించారు.

దీనిపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.వినోద్ మాట్లాడుతూ ...ఏడుగురు ఆటగాళ్లు వెళ్లిపోవటం హైదరాబాద్ జట్టు కొంత బలహీనత పడుతుందన్నారు. ఈ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. ఈనెల 21వ తేదీన జరిగే బీసిసిఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తామని ఆయన వివరించారు.

మరిన్ని
వన్డే సిరీస్: నేడు స్కాట్లాండ్‌తో భారత్ ఢీ
సమిష్టి కృషితోనే గెలుపు కైవసం: ద్రవిడ్
21 ఏళ్ళ కలలు సాకారం చేసుకున్న 'టీమ్ ఇండియా'
మూడో టెస్టు: ఇంగ్లాండ్ విజయలక్ష్యం 500 పరుగులు
ఓవల్ టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు
భారత లెగ్‌స్పిన్నర్ చిరస్మరణీయ సెంచరీ