ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > భారత్ ఫేవరెట్ కాదు: అబ్బాస్, వసీం అక్రం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్ ఫేవరెట్ కాదు: అబ్బాస్, వసీం అక్రం
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈసారి జరిగే ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో ఫేవరెట్ కాదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్లు జహీర్ అబ్బాస్, వసీం అక్రం అభిప్రాయపడ్డారు. ఈ టోర్నీకి వచ్చేసరికి భారత ఆటగాళ్లు బాగా అలిసిపోయి ఉంటారని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడుతున్న భారత ఆటగాళ్లు బిజీ షెడ్యూల్ కారణంగా ఈసారి టైటిల్ గెలుచుకోలేరన్నారు.

ప్రపంచకప్ వంటి టోర్నమెంట్‌లో ఫెవరెట్లు ఎవరూ లేరని వారు చెప్పారు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వీటిలో ఏదైనా కప్‌ను కైవసం చేసుకోవచ్చని పేర్కొన్నారు. భారత్ మితిమీరిన క్రికెట్ ఆడింది. ప్రపంచకప్ సమయానికి అలిసిపోయి ఉంటుందని అబ్బాస్ చెప్పారు. ఎడతెరిపిలేని క్రికెట్ ఆడిన కారణంగా భారత ఆటగాళ్లు ప్రపంచకప్‌‌లో సమస్యలు ఎదుర్కోవచ్చని అక్రం అభిప్రాయపడ్డారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రెండో వన్డేలో వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ విజయం
వన్డే సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకుంటాం: గేల్
ప్రపంచకప్ మ్యాచ్‌ల ఆతిథ్యానికి అబుదాబి రెడీ
బ్యాట్సమెన్, బౌలర్లపై కుంబ్లే ప్రశంసలు వర్షం
ఐపీఎల్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా చేస్తాం: మోడీ
ఫైనల్ బెర్త్ కోసం నేడు బెంగుళూరు, కింగ్స్ ఢీ