రెండో ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ను పాకిస్థాన్ జట్టు కైవసం చేసుకుంది. తొలి ప్రపంచకప్లో టీం ఇండియా చేతిలో పరాజయంపాలై టైటిల్ ముగింట బోల్తాకొట్టిన పాకిస్థాన్ ఈసారి ఆ కల నెరవేర్చుకుంది. శ్రీలంకతో ఆదివారం లార్డ్స్లో జరిగిన ట్వంటీ- 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు శ్రీలంకపై ఎనిమిది వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది.
| | | మహిళల ట్వంటీ- 20 ప్రపంచకప్ను ఇంగ్లాండ్ అమ్మాయిలు చేజిక్కించుకున్నారు. ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్లో ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను మట్టికరిపించింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్స్లోనూ న్యూజిలాండ్పైనే ఇంగ్లాండ్ విజయం సాధించింది. | దక్షిణాఫ్రికాను సెమీస్ దురదృష్టం మరోసారి వెంటాడింది. కీలకమైన మ్యాచ్లను ఒత్తిడికిగురై చేజార్చుకునే దక్షిణాఫ్రికా గురువారం పాకిస్థాన్తో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. ఈ పోరులో దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ విజయం సాధించి వరుసగా రెండోసారి ట్వంటీ- 20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేరింది. | | |
| |
| | | | భారత క్రికెట్ సెలెక్టర్లు త్వరలో ప్రారంభమయ్యే వెస్టిండీస్ వన్డే సిరీస్ కోసం టీం ఇండియాను ఎంపిక చేసింది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించిన ఆటగాళ్ల... | | | | | ఇంగ్లాండ్లో జరుగుతున్న ట్వంటీ- 20 ప్రపంచకప్లో జట్టు సూపర్ ఎయిట్ నుంచి ఇంటిముఖం పట్టడానికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని న్యూజిలాండ్ కెప్టెన్... | | |