ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » ట్వంటీ20 ప్రపంచకప్ 2009 (T20 World Cup 2009)
రెండో ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌ను పాకిస్థాన్ జట్టు కైవసం చేసుకుంది. తొలి ప్రపంచకప్‌లో టీం ఇండియా చేతిలో పరాజయంపాలై టైటిల్ ముగింట బోల్తాకొట్టిన పాకిస్థాన్ ఈసారి ఆ కల నెరవేర్చుకుంది. శ్రీలంకతో ఆదివారం లార్డ్స్‌లో జరిగిన ట్వంటీ- 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు శ్రీలంకపై ఎనిమిది వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది.
  ఇంకా చదవండి
మహిళల ట్వంటీ- 20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ అమ్మాయిలు చేజిక్కించుకున్నారు. ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లోనూ న్యూజిలాండ్‌పైనే ఇంగ్లాండ్ విజయం సాధించింది.
దక్షిణాఫ్రికాను సెమీస్ దురదృష్టం మరోసారి వెంటాడింది. కీలకమైన మ్యాచ్‌లను ఒత్తిడికిగురై చేజార్చుకునే దక్షిణాఫ్రికా గురువారం పాకిస్థాన్‌తో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఈ పోరులో దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ విజయం సాధించి వరుసగా రెండోసారి ట్వంటీ- 20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది.
వెస్టిండీస్ వెళ్లే ఆటగాళ్లకు వీసా సమస్యలు
పాకిస్థాన్ టెస్ట్ జట్టులో మొహమ్మద్ యూసఫ్
టీ- 20 వైఫల్యానికి ఐపీఎల్ కారణం: అమరనాథ్
జట్టులో నా స్థానాన్ని దక్కించుకున్నా: బొపారా
యాషెస్ ట్రైనింగ్ స్క్వాడ్‌లో వాన్‌కు మొండిచెయ్యి
ప్రపంచకప్ వైఫల్యం: అష్రాఫుల్‌పై వేటు
భారతీయులెవరూ లేని ఐసీసీ టీ-20 జట్టు
పాక్‌‍లో మ్యాచ్‌లకు సహఆతిథ్య దేశాలు నో
 
మరిన్ని
భారత క్రికెట్ సెలెక్టర్లు త్వరలో ప్రారంభమయ్యే వెస్టిండీస్ వన్డే సిరీస్ కోసం టీం ఇండియాను ఎంపిక చేసింది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించిన ఆటగాళ్ల...
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో జట్టు సూపర్ ఎయిట్ నుంచి ఇంటిముఖం పట్టడానికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని న్యూజిలాండ్ కెప్టెన్...