ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
ఈ నెల 13 నుంచి ఆల్ ఇండియా అథ్లెటిక్స్
ఆల్ ఇండియా పోలీసు అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గౌహతిలో జరుగనున్న ఈ పోటీలకు అస్సాం పోలీసు రైడింగ్ ఆతిథ్యమిస్తోంది. జాతీయ క్రీడలు గత ఫిబ్రవరిలో విజయవంతం కావడంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని అస్సాం పోలీసు డైరక్టర్ ఆర్.ఎన్ మాథుర్ విలేకరులతో చెప్పారు.

ఐదురోజుల పాటు జరుగనున్నఈ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 28 జట్లు పాల్గొననున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్ వంటి తదితర రాష్ట్రాలు పాల్గొననున్నాయని వివరించారు. ఈ అథ్లెటిక్స్ పోటీలను గౌహతి రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గోజియా ప్రారంభించనున్నారు.
మరిన్ని
షాంగాయ్ టోర్నీ టైటిల్‌పై ఫెదరర్ దృష్టి
2010 హాకీ ప్రపంచకప్: భారత్ ఆతిథ్యం
డబ్ల్యూటీఏ ఛాంపియన్స్‌లో హెనిన్ శుభారంభం
వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్‌పై హంపి దృష్టి
భారత్‌లో 2010 వరల్డ్ కప్‌పై ఎఫ్ఐహెచ్ చర్చలు
డబ్ల్యూటీఏ ర్యాకింగ్స్‌: నిలకడగా సానియా ర్యాంకు