ప్రపంచ కబాడి కప్ అర్హత పోటీల్లో భాగంగా గురువారం ఇరాక్-చైనాల జట్ల మధ్య జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దుబాయ్లో ఈ పోటీ జరుగగా ఇరాక్ కబాడి జట్టు కెప్టెన్ యూనిస్ మొహ్మూద్ గాయం కారణంగా మైదానం వీడాల్సి వచ్చింది. తమ జట్టులో మంచి మడిల్ ఆర్డర్ క్రీడాకారునికి కోల్పోవడం వల్ల ఇరాక్ జట్టు ఆటతీరు మందకొండిగా సాగింది.
అయినప్పటికీ తొలి అర్థభాగంలో ఇరాక్ జట్టు ఒక పాయింట్ సాధించి మంచి ఊపుమీద కనపించింది. ఆ తర్వాత మ్యాచ్ రెండో భాగంగా చైనా ఆటగాళ్లు విజృంభించి ఇరాక్ పాయింట్లను సమం చేశారు. దీంతో మ్యాచ్ 1-1 పాయింట్లతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
|