ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > ఏప్రిల్ 25న ఆసియా కప్‌కు జట్టు ఎంపిక
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఏప్రిల్ 25న ఆసియా కప్‌కు జట్టు ఎంపిక
ఎనిమిది రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరుగనున్న ఆసియా కప్ హాకీ ఛాంపియన్‌షిప్‌ టోర్నీకి ఈనెల 25వ తేదీ భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టోర్నీ మే తొమ్మిదో తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు జరుగుతుంది.

దీనిపై భారత జట్టు ప్రధాన కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న హరీంద్ర సింగ్ మాట్లాడుతూ.. 24 ప్రాబబుల్స్‌ సభ్యులతో కూడిన జట్టును ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు చెందిన అడ్‌హాక్ కమిటీ ఎంపిక చేస్తుందని చెప్పారు.

ఈ అడ్‌హాక్ కమిటీలో ఒలింపిక్ మాజీ క్రీడాకారుడు అజిత్‌పాల్ సింగ్, జాఫర్ ఇక్బాల్, ధన‌రాజ్ పిళ్లై, అశోక్ ధ్యాన్‌చంద్, అస్లామ్ షేర్ ఖాన్‌లు ఉండగా, ఈ కమిటీ జట్టును ఎంపిక చేస్తుందని చెప్పారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఐటీఎఫ్ నిర్ణయంపై అప్పీల్ చేసిన టీఏ
ఏటీపీ టోర్నీ: ప్రకాశ్ ముందంజ, సోమ్‌దేవ్ ఔట్
ఎన్‌బీఏ కోచ్ ఆఫ్ ద ఇయర్‌గా బ్రౌన్
ఐటీఎఫ్ ప్రీ-క్వార్టర్స్‌లో వైల్డ్ కార్డ్ భాంబ్రీ
నవంబరు 28 నుంచి హాకీ ఛాంపియన్ ట్రోఫీ
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్: హీనాకు వెండి పతకం