ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > ఆసియా యూత్ క్రీడల్లో భారత్‌కు 5 స్వర్ణాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆసియా యూత్ క్రీడల్లో భారత్‌కు 5 స్వర్ణాలు
సింగపూర్‌లో జరుగుతున్న ఆసియా యూత్ క్రీడల్లో ఐదు పసిడి పతకాలతో కలిపి మొత్తం 10 పతకాలు.. భారత్ ఖాతాలో చేరాయి. ఈ పతకాలు భారత అథ్లెట్ల అద్భుతమైన ప్రదర్శనకు నిదర్శనంగా క్రీడా వర్గాలు తెలిపాయి.

చివరి రోజు ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటీషన్‌లో.. పురుషుల 800 మీటర్ల ఈవెంట్‌లో రవి కుమార్ పసిడి పతకాన్ని సాధించగా మహిళల విభాగంలో నమితా కబాత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. న్యూఢిల్లీలో క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా అందిన వివరాల ఈ విధంగా ఉన్నాయి.

మొత్తం ఐదు పసిడి పతకాల్లో తొలుత నాలుగు గెలిచిన భారత అథ్లెట్లు.. ఐదోది స్విమ్మింగ్‌ విభాగంలో కైవసం చేసుకున్నారు. అలాగే మరో మూడు రజతం, రెండు కాంస్య పతకాలతో ఈ క్రీడల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 800 మీటర్ల ఈవెంట్‌లో రవి 1:55.91 సెకనుల్లో లక్ష్యాన్ని చేరగా.. రెండో స్థానంలో ఇరాన్‌కు చెందిన అమీర్, మూడో స్థానంలో శ్రీలంకకు చెందిన హెరాత్ ఈ నిలిచారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
బ్రిటన్ కల చెదిరింది: వింబుల్డన్‌లో మళ్లీ పాత కథే
వింబుల్డన్‌: అంతిమ పోరుకు సిద్ధమైన పేస్ జోడీ
మంగళూరులో ఆల్ ఇండియా చెస్ టోర్నీ
9 నుంచి జూనియర్ వ్రెస్ట్‌లింగ్ పోటీలు
వింబుల్డన్: టామీ హాస్‌తో ఫెదరర్ ఢీ నేడే!
డబుల్స్‌లో భారత్‌దే పైచేయి: సోమదేవ్