0
కరోనా రెండో దశ వ్యాప్తి భయం కలిగిస్తోంది... అప్రమత్తంగా ఉండాలి : పవన్
ఆదివారం,ఏప్రియల్ 18, 2021
0
1
ఆదివారం,ఏప్రియల్ 18, 2021
నకిలీ ఓటరు కార్డు చేయడమంటే ఫేక్ కరెన్సీని తయారు చేయడంకన్నా ప్రమాదంకరమని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల పోలింగ్ రోజున వైకాపా దొంగ ఓట్ల రిగ్గింగ్పై ఆయన స్పందిస్తూ, నకిలీ ఓటరు కార్డు తయారుచేయడమంటే దేశద్రోహం ...
1
2
ఆదివారం,ఏప్రియల్ 18, 2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో నిరుపేదలకు చెందిన 120 ఇళ్ల కూల్చివేత దారుణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు కూల్చివేత సమాచారం తెలిసిన వెంటనే ...
2
3
ఆదివారం,ఏప్రియల్ 18, 2021
ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన 72 గంటల దీక్షను వైఎస్ షర్మిల విరమించారు. రవీంద్ర నాయక్ భార్య, కొడుకు చేతుల మీదుగా షర్మిల దీక్ష విరమించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులను షర్మిల ఓదార్చారు. రవీంద్ర నాయక్ భార్య, కొప్పు రాజు తల్లి, మురళీ ...
3
4
ఆదివారం,ఏప్రియల్ 18, 2021
తిరుపతి ఉపఎన్నిక జరిగిన తీరుపై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె.. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వీడియో సందేశంలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
4
5
ఆదివారం,ఏప్రియల్ 18, 2021
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి ...
5
6
ఆదివారం,ఏప్రియల్ 18, 2021
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మోత్కుపల్లి నరసింహులుకు కరోనా సోకడంతో ఆయనను హైదరాబాద్, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. అయితే, నిన్న రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
6
7
శనివారం,ఏప్రియల్ 17, 2021
కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీలు మూసివేసేందుకు చర్యలు చేపట్టాలని సిఎం వైఎస్ జగన్ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.
7
8
శనివారం,ఏప్రియల్ 17, 2021
తిరుపతి ఉపఎన్నికను తక్షణమే నిలిపివేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
8
9
శనివారం,ఏప్రియల్ 17, 2021
తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జగిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శనివారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
9
10
శనివారం,ఏప్రియల్ 17, 2021
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో యదేచ్ఛగా జరిగిన అక్రమ ఓట్ల పోలింగ్ను రద్దుచేసి తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీచేసి పారదర్శకంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు డిమాండ్ చేశారు.
10
11
శనివారం,ఏప్రియల్ 17, 2021
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు నేరడి ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తమని, వంశధార నదిపై నిర్మించే ఆ ప్రాజెక్టుకు ఒడిశా సహకరించాలని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు.
11
12
శనివారం,ఏప్రియల్ 17, 2021
రాష్ట్రంలో ప్రజాస్వామ్య వలువలు (బట్టలు ఊడదీశారు) ఊడ్చబడ్డాయని, తిరుపతి ఉపఎన్నిక చూస్తే, తానెందుకు అలా అనాల్సివచ్చిందో ప్రజలకు అర్థమవుతోందని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అతిదారుణంగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు ...
12
13
శనివారం,ఏప్రియల్ 17, 2021
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైనప్పటినుంచీ వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఎలాఖూనీచేస్తున్నారో ఉదయంనుంచి తిరుపతిసహా, పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో చూస్తూనేఉన్నామని, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ...
13
14
శనివారం,ఏప్రియల్ 17, 2021
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం నందు కరోనా వైరస్ నివారణ లో భాగంగా ఆర్జిత సేవలు కుదించారు. 18 నుండి శ్రీ స్వామి వారి దేవస్థానం నందు భక్తులకు మహాలఘు దర్శనం మాత్రమే అనుమతి.
14
15
శనివారం,ఏప్రియల్ 17, 2021
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ తెలిపారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో శనివారం కోవిడ్ నివారణ కోసం అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష ...
15
16
శనివారం,ఏప్రియల్ 17, 2021
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు వింటుంటే, దొంగే దొంగ అన్నట్లుగా ఉందని, ప్రభుత్వం, వైసీపీ చెప్పాల్పిన సమాధానాన్ని ఆయనే చెబుతున్నాడని, ఎన్నికల అథారిటీ మొత్తం తనేచూసినట్లుగా ఆయన మాట లున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం ...
16
17
శనివారం,ఏప్రియల్ 17, 2021
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరిగిన పోలింగ్ను రద్దు చేసి, కేంద్ర బలగాలతో తిరిగి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు.
17
18
శనివారం,ఏప్రియల్ 17, 2021
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు జిల్లాలలో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. దీంతో వ్యాపారస్తులు కూడా దుకాణాల నిర్వహణపై ఆంక్షలు ...
18
19
శనివారం,ఏప్రియల్ 17, 2021
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో ఈ మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రేపు, ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు.
19