రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ క్రాష్ కావడంతో బుధవారం దుర్మరణం పాలైనారు. ఆయన పార్థీవ శరీరాన్ని కర్నూలులో పోస్ట్మార్టం చేసిన అనంతరం హైదరాబాద్కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.