తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులందరూ సీమాంధ్ర నేతల మాయలో ఉన్నారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆయన సోమవారం పాలమూరులో జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొని ప్రసంగించారు.