సంబంధిత వార్తలు
- ఏపీ ఐటీ రంగంలో కీలక పరిణామం - వైజాగ్లో ఐబీఎం సేవలు
- అమరావతి వర్సెస్ మావిగన్- 2029 ఎన్నికల్లో ప్రత్యక్ష పోరు?
- మూడేళ్ల మేనకోడలిని ఎత్తుకెళ్లి పొలాల్లో స్నేహితులతో సామూహిక అత్యాచారం.
- ఫస్ట్ నైట్ రోజున భార్యకు మత్తు మందు ఇచ్చి నలుగురు స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం
- విశాఖ ఆర్టిఓ వద్ద డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్ను ప్రారంభించిన డియాజియో ఇండియా
విశాఖలో ఘోరం, పార్టీకి పిలిచి స్నేహితురాలిని చంపేసిన ఫ్రెండ్స్, రాత్రి ఆ హోటల్లో ఏం జరిగింది?
విశాఖపట్టణంలో దారుణ ఘటన జరిగింది. పార్టీ చేసుకుందాము రమ్మంటూ పిలిచిన స్నేహితులే ఆమె పాలిట మృత్యువు అయ్యారు. మొత్తం నలుగురు యువకులు, ఒక యువతి కలిసి శాంతికుమారిని పార్టీకి ఆహ్వానించారు. రాత్రి 9 గంటలకు ప్రముఖ హోటలుకి వెళ్లిన శాంతి కుమారి అనే యువతి తెల్లారేసరికి శవమై కనబడింది.
తొలుత ఆ యువతికి ఫిట్స్ వచ్చాయనీ, అందువల్ల చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసారు. ఐతే ఏదో జరగరానిది జరిగిందనీ, దాంతో స్నేహితులందరూ కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిందితుల్లో నలుగురు యువకులు, ఓ యువతి వున్నారు. వీరిలో ఓ యువకుడు పరారీలో వున్నాడు. కాగా యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్ వచ్చాక మరింత స్పష్టత రానుంది.
విశాఖ బి స్క్వేర్ హోటల్లో యువతి దారుణ హత్య
— BIG TV Breaking News (@bigtvtelugu) April 15, 2026
పార్టీ అని పిలిచి.. స్నేహితురాలి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్
రాత్రి 9 గంటలకు పార్టీకి వెళ్లిన శాంతి కుమారి అనే యువతి
ఉదయానికే శవమై కనిపించడంతో కలకలం
హోటల్ గదిలో జరిగిన ఘర్షణలో యువతిని స్నేహితులు కొట్టి చంపారని పోలీసుల వెల్లడి
ఫిట్స్… pic.twitter.com/VFtEDZCctU
