అలనాడు ఆంధ్రదేశాన్ని పాలించిన రాజ వంశీయుల్లో విజయనగర రాజులకున్న ఘన చరిత్ర ఏపాటిదో అందరికీ తెలిసిందే. కృష్ణ దేవరాయల పాలనలో ఉచ్ఛస్థితిలో ఉన్న విజయనగర సామాజ్రం అ తర్వాతి కాలంలో పతనం చెందడం ప్రారంభించింది. అలా వైభవం కోల్పోతూ వచ్చిన విజయనగర రాజుల చివరి మజిలీగా...