మధ్య ప్రదేశ్లోని పులుల సంరక్షణా కేంద్రాల్లో పెంచ్ ఒకటి. పెంచ్ జాతీయ పార్క్ను ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్గా పిలుస్తారు. మధ్య భారతంలోని సాత్పూరా పర్వత శ్రేణికి దక్షిణ దిశలోని వాలు ప్రాంతంలో పెంచ్ పార్క్ ఉంది.