భారతదేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో కేంద్ర ప్రభుత్వం ధరలను అదుపు చేసేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర కేంద్ర మంత్రులు గురువారం ప్రధాని నివాసంలో సమావేశమయ్యారు.