కేంద్ర ప్రభుత్వం కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని ప్రకటించింది. కమోడిటీ ఎక్చేంజీల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ)ను 23 శాతం వరకు పెట్టుబడి చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి పొందాల్సిన అవసరం లేదని పరిశ్రమల శాఖ ప్రకటించిన నూతన ఎఫ్డీఐ నిబంధనావళిలో పేర్కొన్నారు.