దేశీయ కోల్ ఇండియా సంస్థ ప్లేస్మెంట్లో భాగంగా దాదాపు 631 మందిని నియమించిందని ఆ సంస్థ అధ్యక్షుడు పార్థా ఎస్. భట్టాచార్య న్యూ ఢిల్లీలో తెలిపారు. గతంలోకన్నా ఈసారి నియమించిన నియామకాల్లో రెండింతలు పెరిగాయని ఆయన తెలిపారు