డర్బన్ టెస్టు ద్వారా దక్షిణాఫ్రికాపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. రెండవ టెస్టు ప్రారంభానికి ముందు భారత ఆటగాళ్లను అవమానించే రీతిలో సఫారీల కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా జట్టులో ఆమ్లాను అవుట్ చేసే భారత బౌలర్లకు ఉందా అని ఎద్దేవా చేశాడు.