బెంగుళూరు నగరంలో దారుణం జరిగింది. తన పెళ్లికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో తన ప్రియుడుని టీవీ నటి హత్య చేసింది. ఈ హత్య జరిగిన 12 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. బెంగళూరులోని మంజునాథనగర్లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, టీవీ నటి ఊర్మిళ అలియాస్ బిందు, మోహన్ కృష్ణారావు (40) కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల బిందు,...