అర్థశతాబ్దం పాటు సాగిన అంతర్యుద్ధం ఫలితంగా ప్రపంచ చిత్ర పటంలో కొత్తగా మరో దేశం ఆవిర్భవించింది. అదే దక్షిణ సూడాన్. ఈ దేశం శనివారం తొలి స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోనుంది. ఈ వేడుకలకు భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ముఖ్యం అతిధిగా హాజరుకానున్నారు.