పాకిస్థాన్ దేశం చైనాతో స్నేహం చేస్తే చాలా మంచిదని, అమెరికాతో స్నేహం, అమెరికా నుంచి ఆర్థిక సహాయం పొందితే దేశానికే నష్టమని పాక్ శాస్త్ర, సాంకేతిక మంత్రి ఆజమ్ సవతీ అన్నారు.