ఉత్తర వజీరిస్థాన్ ఏజెన్సీ(ఎన్డబ్ల్యూఏ)లో బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత మీర్ అలీకి చెందిన నోరోక్ తహసీల్పై అనుమానాస్పదమైన అమెరికా డ్రోన్ విమానం దాడులకు పాల్పడిందని పాకిస్థాన్ వార్తా సంస్థ జియో న్యూస్ ఛానెల్ తెలిపింది.