అలనాటి చంద్రగుప్త మౌర్య చక్రవర్తి తన సైన్యం కోసం గజరాజులను కొనుగోలు చేసిన గడ్డపై కేవలం నాలుగు సమోసాలు అక్షరాలా పది వేల రూపాయల ధర పలికాయి. ఏమిటీ.. ఇది ఒట్టి మాటలు అని అనుకుంటున్నారా. కాదండీ.. ఇది సత్యం.