వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ జగన్కు తెలుగు మీడియా ఫోబియా ఉందని పలువురు విలేకరులు బాహాటంగానే అంటున్నారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మంగళవారంనాడు మీడియా ముందుకు వచ్చిన జగన్, అసెంబ్లీలో తన వర్గం ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానికి అనుకూలంగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.